నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన భారత మహిళ, చిన్నారి
- August 20, 2019
కువైట్: కువైటీ మహిళ, 2 ఏళ్ళ కువైటీ చిన్నారి ఖైరాన్లోని ఛాలెట్లో మునిగిపోయారు. సమాచారం అందుకోగానే పారామెడిక్స్, పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నీట మునిగిన ఇద్దర్నీ ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్లో తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. వైద్యులు, ఆ ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. ఛాలెట్లో చిన్నారిని మెయిడ్ వద్ద విడిచిపెట్టిన తల్లిదండ్రులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్విమ్మింగ్ పూల్లో ఆ ఇద్దరూ పడి ప్రాణాలు కోల్పోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!