దుబాయ్లో పాకిస్తానీ క్రికెటర్తో ఇండియన్ ఇంజనీర్ పెళ్ళి
- August 21, 2019
పాకిస్తానీ క్రికెటర్ హసన్ అలీ వివాహం ఇండియన్ ఏరోనాటికల్ ఇంజనీర్ సమియా అర్జూతో జరిగింది. దుబాయ్లో ఈ వివాహం జరగగా, కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. అట్లాంటిస్ - ది పామ్ వద్ద ఈ వివాహం జరిగింది. అలీ - అర్జూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా, అర్జూ దుబాయ్లో నివసిస్తున్నారు. ఆమె ఎయిర్ హోస్టెస్గా విధులు నిర్వహిస్తున్నారు. క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా అర్జూ, హసన్ అలీ మధ్య ప్రేమ చిగురించింది. పెళ్ళిలో ఇండియన్ లుక్తో కన్పించిన అర్జూ, రిసెప్షన్లో పాకిస్తానీ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. పాకిస్తాన్లో వీరిద్దరి వివాహ రిసెప్షన్ జరగనుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!