5 ఏళ్ళలో కువైట్లోకి ప్రవేశించిన 364,500 వలస కార్మికులు
- August 21, 2019
కువైట్: అధికారిక గణాంకాల ప్రకారం 364,500 మంది వలస కార్మికులు గత ఐదేళ్ళలో కువైట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వీరిలో 50 శాతానికి పైగా వలస కార్మికులు కన్స్ట్రక్షన్స్ వర్కర్స్గా, సెక్యూరిటీ గార్డ్స్గా, హెవీ ఎక్విప్మెంట్ అలాగే ట్రక్ డ్రైవర్స్గా రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, అత్యధికంగా వీరిలో భారతీయులున్నారు. 175,000 మంది భారతీయుల తర్వాతి స్థానంలో ఈజిప్టియన్లు నిలిచారు. వారి సంఖ్య 80,000గా వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!