రాకేష్ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం
- August 23, 2019హైదరాబాద్:యూ.ఏ.ఈ లో సంగీత రంగంలో విశేష సేవలందిస్తోన్న రాకేష్ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని రాకేష్ మరింగంటి అందుకున్నారు. హైద్రాబాద్లోని యువ ఆర్ట్స్ థియేటర్ నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేసారు.ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు