బావిలో పడి వ్యక్తి మృతి
- August 26, 2019ఒమాన్: బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ధృవీకరించింది. బావిలోంచి ఆ వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు అధికారులు వివరించారు. అల్ ఫతెరా ప్రాంతంలోని బహ్లా విలాయత్లో ఈ ఘటన జరిగింది. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..