ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితం కానున్న ఖతార్ 2022 వరల్డ్ కప్ లోగో
- September 02, 2019ఇంటర్నేషనల్ డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా ఖతార్ వరల్డ్ కప్ 2020 లోగోని ప్రపంచమంతా తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దోహా సహా పలు ప్రాంతాల్లోని ప్రముఖ నిర్మాణాలపై వరల్డ్ కప్ లోగో దర్శనమివ్వనున్నట్లు సుప్రీం కమిటీ పేర్కొంది. దోహాలోని కటారా యాంపి థియేటర్, సౌక్ వాకిఫ్, షెరటాన్ హోటల్, టార్చ్ దోహా, దోహా టవర్, జుబారాహ్ ఫోర్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బిల్డింగ్లలో ఈ లోగోని తిలకించచ్చు. మరోపక్క కువైట్ (కువైట్ టవర్స్), మస్కట్ (ఒపెరా హౌస్) అలాగే మస్కట్, బీరట్, అమ్మాన్, అల్జీరియా, ట్యునీషియా, రబత్, ఇరాక్, అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, మెక్సికో, ఇంగ్లాండ్ తదితర ప్రాంతాల్లో కూడా ఖతార్ లోగో కనిపిస్తుంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇండియాలోని ముంబైలోగల బబుల్నాథ్ జంక్షన్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం