ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితం కానున్న ఖతార్ 2022 వరల్డ్ కప్ లోగో
- September 02, 2019
ఇంటర్నేషనల్ డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా ఖతార్ వరల్డ్ కప్ 2020 లోగోని ప్రపంచమంతా తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దోహా సహా పలు ప్రాంతాల్లోని ప్రముఖ నిర్మాణాలపై వరల్డ్ కప్ లోగో దర్శనమివ్వనున్నట్లు సుప్రీం కమిటీ పేర్కొంది. దోహాలోని కటారా యాంపి థియేటర్, సౌక్ వాకిఫ్, షెరటాన్ హోటల్, టార్చ్ దోహా, దోహా టవర్, జుబారాహ్ ఫోర్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బిల్డింగ్లలో ఈ లోగోని తిలకించచ్చు. మరోపక్క కువైట్ (కువైట్ టవర్స్), మస్కట్ (ఒపెరా హౌస్) అలాగే మస్కట్, బీరట్, అమ్మాన్, అల్జీరియా, ట్యునీషియా, రబత్, ఇరాక్, అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, మెక్సికో, ఇంగ్లాండ్ తదితర ప్రాంతాల్లో కూడా ఖతార్ లోగో కనిపిస్తుంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇండియాలోని ముంబైలోగల బబుల్నాథ్ జంక్షన్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!