రస్ అల్ ఖైమః లో ఘనంగా జరుపుకున్న 'వినాయక చవితి' వేడుకలు
- September 04, 2019రస్ అల్ ఖైమః:రస్ అల్ ఖైమఃలోని 'హిట్ ఏస్' గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి పండుగ జరుపుకున్నారు.ఆఫీస్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంబరాల్లో బొక్క సత్యనారాయణ(హిట్ ఏస్-సి.ఈ.ఓ),బొక్క హితేష్(హిట్ ఏస్-మేనేజింగ్ డైరెక్టర్) మరియు కుటుంబసభ్యులు,కార్మికులు పాల్గొన్నారు.పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేశారు.
గత రాత్రి షార్జాలోని కార్నిష్ లో గణపతిని నిమర్జనం చేసారు.ఈ నిమర్జనంలో 100 మంది పైగా కార్మికులు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేశారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం