ముంబై లో వరుణుడి దాడి.. విద్యాసంస్థలకు సెలవులు
- September 06, 2019
ముంబైపై వరుణుడి దాడి కొనసాగుతోంది. దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత భారీ వర్షాలతో మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాడు. ముంబై, థానే, పూణే, పాల్ఘర్, కొంకణ్ తీరాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. సియాన్ రోడ్డు, వడాల రోడ్డు, గాంధీ మార్కెట్, మిలాన్ సబ్ వే, కుర్లా డిపో, అన్ టాప్ హిల్ సెక్టార్లు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరింది. అపార్ట్మెంట్ సెల్లార్లు నీట మునిగి పోయాయి. లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!