భారత ప్రధాని నుంచి అరుదైన బహుమతి
- September 11, 2019బహ్రెయిన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మనామాలోని శ్రీకృష్ణ టెంపుల్ కోసం అరుదైన బహుమతిని పంపించారు. లార్డ్ శ్రీనాథ్జీ పెయింటింగ్ అది. కాటన్ ఫ్యాబ్రిక్, సిల్క్ థ్రెడ్తో దీన్ని రూపొందించారు. సదరన్ రాజస్థాన్, నార్తరన్ గుజరాత్కి చెందిన ఫోక్ కమ్యూనిటీస్ని ప్రతిబింబిస్తుంది ఈ పెయింటింగ్. తట్టయ్ హిందూ కమ్యూనిటీ (టిహెచ్సి) ఛైర్మన్ సుషీల్ ములిజిమాల్ ఈ పెయింటింగ్ విషయాన్ని వెల్లడించారు. టెంపుల్లో ఈ అరుదైన బహుమతిని ప్రదర్శనకు వుంచుతామని తెలిపారాయన. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు సుషీల్ ములిజిమాల్.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం