ఏ.పి:మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ మృతి...
- September 16, 2019
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని తన ఇంట్లో ఆయన ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి యత్నించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని బసవతారకం ఆస్పత్రికి తరలించారు.వెంటిలేటర్పై మాజీ స్పీకర్కు వైద్యులు చికిత్స అందిస్తుండగానే కోడెల మృతి చెందారు.అయితే కొంత కాలంగా కోడెలను కేసులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.కోడెల మృతి పై కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకూ మీడియా ముందుకు రాలేదు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు