హెల్త్ మినిస్ట్రీలో 40 మందికి పైగా ఒమనీయుల నియామకం
- September 16, 2019మస్కట్: ఇప్పటిదాకా వలసదారులు పనిచేస్తున్న విభాగాల్లో, వలసదారుల్ని తప్పించి, వారి స్థానంలో ఒమనీయులకు అవకాశం ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నిర్ణయించింది. మొత్తం 44 మంది ఒమనీ సిటిజన్స్కి ఈ మేరకు జాబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. జెనెటిక్స్, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, హెమాటలజీ డిపార్ట్మెంట్స్లో టెక్నీషియన్స్గా ఉద్యోగాలు కల్పించనున్న ఒమనీయుల వివరాల్ని మినిస్ట్రీ ఇప్పటికే వెల్లడించింది. ప్రస్తుతం వలసదారులు ఈ పొజిషన్స్లో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 25 మరియు 26 తేదీల్లో ఈ కొత్త నియామకాలు జరుగుతాయి. ఒమనైజేషన్ డ్రైవ్లో బాగంగా వలసదారుల్ని తొలగించి, ఒమనీయుల్ని నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..