అక్టోబర్ 30న ప్రారంభం కానున్న షార్జా బుక్ ఫెయిర్
- September 17, 201938వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎప్ఐబిఎఫ్), అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు జరగనుందని షార్జా బుక్ అథారిటీ (ఎస్బిఎ) వెల్లడించింది. ఎస్బిఎ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కాద్ అల్ అమ్మెరి మాట్లాడుతూ ఈ ఏడాది బుక్ ఫెయిర్, సార్జా వరల్డ్ బుక్ క్యాపిటల్ - 'ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్' అనే కాన్సెప్ట్తో వుంటుందని చెప్పారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఆదర్స్, పబ్లిషర్స్, ఇంటలెక్చువల్స్ మరియు ఆర్టిస్ట్స్ ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. గత ఏడాది 2.23 మిలియన్ మంది 37వ ఎడిషన్ షార్జా బుక్ ఫెయిర్లో పాల్గొన్నారు. ఇందులో 230,000 మంది విద్యార్థులు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..