అగ్ని ప్రమాదం: ఏడుగుర్ని రక్షించిన అధికారులు
- September 18, 2019
కువైట్: మసాయెల్ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి ఏడుగుర్ని సురక్షితంగా అధికారులు బయటకు తీసుకొచ్చారు. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ - పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. రెండు ఫైర్ ఫైటింగ్ టీమ్స్, సంఘటన గురించి తెలిసిన వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నట్లు అధికారులు వివరించారు. పరిస్థితిని అత్యంత వేగంగా అంచనా వేసి, మంటల్లో చిక్కుకున్న ఏడుగుర్ని ఎలాంటి ప్రమాదం లేకుండా బయటకు తీసుకొచ్చారు. ఎవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..