5000 దిర్హామ్ల జరీమానాపై ప్రకటన చేసిన ప్రాసిక్యూషన్
- September 19, 2019
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ హెచ్చరిక ప్రకటనను జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తమ వాహనాన్ని యూఏఈలో నడపరాదని ప్రాసిక్యూషన్ ఈ హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే, 5000 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ వుండీ.. ఆ వాహనంతో మ్యాచ్ కాకపోయినా జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!