ఖతార్: ర్యాఫిల్ డ్రా విన్నర్స్ని ప్రకటించిన ఐఎఫ్ఎస్
- September 21, 2019
ఖతార్:ఇంటెగ్రల్ ఫుడ్ సర్వీసెస్ నిర్వహించిన రఫాలె డ్రా విజేతల్ని ప్రకటించారు. నెర్సీ వోలుంటాడ్ అనే వ్యక్తి మిట్సుబిషి పజెరో గెలుచుకున్నారు. స్వాతిబెన్ షేత్, మెర్సిడెస్ బెంజ్ ఎ200 సిరీస్ని దక్కించుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐఎఫ్ఎస్ గ్రూప్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ డ్రా జరిగింది. ఈ సందర్భంలోనే స్క్రాచ్ అండ్ విన్ ప్రమోషన్ విజేతల్ని కూడా ఐఎఫ్ఎస్ ప్రకటించింది. ఐఎఫ్ఎస్ గ్రూప్, విజేతల్ని అభినందించింది. తమ ప్రమోషన్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..