గోల్డ్, డైమండ్ మొబైల్ నెంబర్స్ ఆక్షన్ మొదలు
- September 21, 2019
మస్కట్: గోల్డ్ మయు డైమండ్ స్పెషల్ నెంబర్స్కి సంబంధించి ఒమన్ టెల్ ఛారిటీ ఆక్షన్ ప్రారంభమయ్యింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) ఓ ప్రకటనలో ఆక్షన్ వివరాల్ని వెల్లడించింది. ఒమన్టెల్ డైమండ్ మరియు గోల్డ్ నెంబర్స్ ఆక్షన్ సాయంత్రం 4 గంటలకు ముగస్తుందని టిఆర్ఎ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం ఈ ఆక్షన్ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..