వేణుమాధవ్ అంత్యక్రియలకు హాజరైన మేయర్ రామ్మోహన్
- September 26, 2019
హైదరాబాద్:తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ అంత్యక్రియలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో సహా పలువురు కార్పొరేటర్లు నేడు హాజరయ్యారు. మౌలాలిలోని వేణుమాధవ్ గృహంలో ముందుగా ఆయన పార్థివ దేహానికి మేయర్ రామ్మోహన్ పూలమాలతో నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు హాజరైన ఈ అంత్యక్రియల సందర్భంగా వేణుమాధవ్ నివాసం నుండి శ్మశానవాటిక వరకు నిర్వహించిన అంతిమయాత్రలో మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా సన్నిహితులైన వేణుమాధవ్ మరణించడం తెలంగాణతో పాటు మొత్తం తెలుగు ప్రజానికం మంచి నటుడిని కోల్పోయిందని అన్నారు. సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను, గుర్తింపు పొందిన వేణుమాధవ్ అతిపిన్న వయసులోనే మరణించడం బాధకరమని అన్నారు.
.................................................................................................................
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







