మలేషియా బాధితులను ఆదుకున్న APNRTS సంస్థ
- September 29, 2019
విశాఖపట్నం: బతుకుదెరువు కోసం మలేషియా వెళ్ళి ఏజెంట్ల చేతిలో మోస పోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఏపీ నాన్రెసిడెంట్ తెలుగు సొసైటీ తిరిగి సొంత గ్రామాలకు తీసుకువస్తోంది. అనేక కారణాలతో మోసపోయిన 200 మందితో ఈ సంస్థ సంప్రదించింది. వీరిలో తొలి విడతగా 18 మందికి మలేషియా ప్రభుత్వానికి ఈ సంస్థ జరిమానా చెల్లించడమే కాకుండా విమాన టికెట్లు కొనుగోలు చేసింది. వీరంతా ఆదివారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి రానున్నారు. ఇక్కడ నుంచి వారి సొంత ఊళ్లకు వెళ్లడానికి ఏర్పాట్లు చేశామని సంస్థ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. ఎవరైనా సంప్రదించాలంటే 0863-2340678, 8500027678కు ఫోన్ చేయాలన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..