ఎర్రగా మారిన రస్ అల్ ఖైమా కోస్ట్ వాటర్స్
- October 01, 2019
రస్ అల్ ఖైమాలోని ఫిషర్మెన్, ఎమిరేట్ కోస్ట్ నుంచి 12 మైళ్ళ మేర రెడ్ వాటర్ కనిపించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అథారిటీ, ఈ వ్యవహారంపై స్పందించి వివరణ ఇచ్చింది. రెడ్ ప్యాచెస్తో ఎలాంటి మెరైన్ లైఫ్ మీద ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ వుండదని స్పష్టం చేసింది. ఏడాదిలో రెండుసార్లు రెడ్ టైడ్ ఫినోమినన్ కన్పిస్తుందనీ, దీని వల్ల మెరైన్ ఎన్విరాన్మెంట్కి వచ్చిన నష్టమేమీ లేదని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అథారిటీ స్పష్టం చేసింది. 'అల్గే బ్లూమ్స్'గా కూడా ఈ రెడ్ టైడ్ని పిలుస్తారు. 2008లో తొలిసారిగా యూఏఈ రిజినల్ వాటర్స్లో దీన్ని గుర్తించారు. కాగా, రస్ అల్ ఖైమా కోస్ట్లో ఈ పరిస్థితిపై అప్రమత్తమయిన యూఏఈ యంత్రాంగం, ఆ ప్రాంతం నుంచి శాంపిల్స్ని సేకరించి, పరీక్షలు నిర్వహించనుంది. ఓ రకమైన బ్యాక్టీరియా కారణంగా ఇది జరుగుతుటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రస్ అల్ ఖైమా, డాక్టర్ సైఫ్ అల్ ఘాయిస్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







