మహాత్మాగాంధీకి భారత వలసదారుల నివాళులు
- October 02, 2019
దుబాయ్: వందలాది మంది భారతీయ వలసదారులు యూఏఈలో మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి కారణంగా దుబాయ్లోని జబీల్ పార్క్ వద్ద పీస్ ఆఫ్ టోలరెన్స్ వాక్ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టారు. 4 కిలోమీటర్ల మేర జరిగిన పీస్ వాక్లో దుబాయ్లోని భారత కాన్సులర్ అయిన విపుల్ పాల్గొన్నారు. గాంధీ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛత, అహింస వంటి గాంధేయ మార్గాల్ని అనుసరిస్తే మానవాళికి ఎంతో మంచిదని ఆయన చెప్పారు. కాన్సులేట్, 100 ఫొటోలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసింది. మహాత్మాగాంధీకి సంబంధించిన పొటోలు ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!