కరీంనగర్లో సదరన్ ట్రావెల్స్ కొత్త కార్యాలయం
- October 04, 2019తెలంగాణ:ట్రావెల్స్ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న సదరన్ ట్రావెల్స్, తెలంగాణలోని కరీంనగర్లో తమ కొత్త కార్యాలయాన్ని అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించింది. కరీంనగర్లోని వేములవాడ రోడ్డులోగల మెడ్విన్ జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ వద్ద ఈ కార్యాలయం ఏర్పాటయ్యింది. తెలంగాణ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్రావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..