ఖతార్లో వరల్డ్ టీచర్స్ డే సెలబ్రేషన్స్
- October 05, 2019
టీచర్స్, ఖతార్ నేషనల్ విజన్ (క్యుఎన్వి) 2030ని ముందుకు తీసుకెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వహీద్ అలి అల్ హమ్మాది చెప్పారు. ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వరల్డ్ టీచర్స్ డే వేడుకల్లో మినిస్టర్ మొహమ్మద్ అబ్దుల్ వాహెద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లకు సన్మానం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మరియు మిన్స్టిర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని కూడా ఈ సెలబ్రేషన్స్లో పాలుపంచుకున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







