ఖతార్లో వరల్డ్ టీచర్స్ డే సెలబ్రేషన్స్
- October 05, 2019
టీచర్స్, ఖతార్ నేషనల్ విజన్ (క్యుఎన్వి) 2030ని ముందుకు తీసుకెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వహీద్ అలి అల్ హమ్మాది చెప్పారు. ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వరల్డ్ టీచర్స్ డే వేడుకల్లో మినిస్టర్ మొహమ్మద్ అబ్దుల్ వాహెద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లకు సన్మానం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మరియు మిన్స్టిర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని కూడా ఈ సెలబ్రేషన్స్లో పాలుపంచుకున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!