ఖతార్లో వరల్డ్ టీచర్స్ డే సెలబ్రేషన్స్
- October 05, 2019
టీచర్స్, ఖతార్ నేషనల్ విజన్ (క్యుఎన్వి) 2030ని ముందుకు తీసుకెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వహీద్ అలి అల్ హమ్మాది చెప్పారు. ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వరల్డ్ టీచర్స్ డే వేడుకల్లో మినిస్టర్ మొహమ్మద్ అబ్దుల్ వాహెద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లకు సన్మానం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మరియు మిన్స్టిర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని కూడా ఈ సెలబ్రేషన్స్లో పాలుపంచుకున్నారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









