రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
- October 10, 2019యూఏఈ: అతి వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం ఇద్దర్ని బలిగొంది. అతి వేగం కారణంగా కారు ఓవర్ టర్న్ అవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రమాద ఘటనపై పోలీసులు వివరించారు. ఆపరేషన్స్ రూమ్ ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్ మరియు అంబులెన్సెస్ ప్రమాద స్థలికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి యూఏఈ జాతీయుడు కాగా, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఈ కారు ప్రమాదానికి గురైన వ్యక్తిని పాకిస్తానీ జాతీయుడిగా గుర్తించారు. 18 ఏళ్ళ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, 44 ఏళ్ళ వర్కర్, ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం