840 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం వీసీఐసీ ఏర్పాటుకు..
- January 10, 2016
విశాఖచెన్నై కారిడార్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇండియా డైరెక్టర్ తెరేసోఖో ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 అంశంపై జరిగిన చర్చలో తెరెసో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏపీలో వీసీఐసీ ఏర్పాటుకు ఏడీబీ తరపున 840 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందిస్తామన్నారు. వీసీఐసీ పరిధిలో విశాఖకాకినాడ పారిశ్రామిక నోడ్స్, కంకిపాడు గన్నవరం ఏర్పేడు శ్రీకాళహస్తి పారిశ్రామిక నోడ్స్ ఉంటాయని వెల్లడించారు. వీసీఐసీ ఏర్పాటైతే శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఏపీ పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోనుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







