దోపిడీకి గురైన మరో ఇండియన్ ఫుడ్ డెలివరీ బాయ్
- October 14, 2019కువైట్: ఓ పఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ హోమ్ డెలివరీ సర్వీస్ విబాగంలో పనిచేస్తోన్న భారత వలసదారుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు వ్యక్తులు తనపై దోపిడీకి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్ సులైబియాలోని మెయిన్ ల్యాండ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు. 80 దినార్లు బాధితుడి నుంచి నిందితులు దోచుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వినియోగదారుడికి డెలివరీ చేయాల్సిన ఫుడ్ని సైతం బాధితుడి నుంచి నిందితులు దోచుకున్నారని అధికారులు వివరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..