షార్జా:రక్తపు మడుగులో ఆసియా మహిళ
- October 18, 2019షార్జా పోలీసులు, 29 ఏళ్ళ పాకిస్తానీ మహిళ మృతి కేసుని పబ్లిక ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు. షార్జాలోని మువైలా ప్రాంతంలో పాకిస్తానీ మహిళ మృతి చెందారు. రక్తపు మడుగులో ఆమెను ఆమె ఇంట్లో కనుగొన్నారు పోలీసులు. అక్టోబర్ 10న ఈ ఘటన జరిగింది. మృతురాలితోపాటు, పాకిస్తాన్కే చెందిన మరికొందరు ఆ ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ప్ నైఫ్తో ఆమె నరాల్ని కోసి వేసి వున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అటాప్సీ రిపోర్ట్లో ఆమె మరణానికి సంబంధించి పూర్తి కారణాలు తెలిసే అవకాశం వుంది. ఈ కేసులో ఆమెతోపాటు అదే ఇంట్లో వుంటోన్న ఇద్దరు పాకిస్తానీ వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్