ఎయిర్పోర్ట్లో ఫేక్ 100 ఫిల్స్ కాయిన్స్ స్వాధీనం
- October 18, 2019కువైట్: 100 ఫిల్స్ ఫేక్ కాయిన్స్ని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2000 కువైటీ దినార్స్ వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఓ ఆసియా దేశం నుంచి కార్గో ద్వారా ఈ ఫేక్ కాయిన్స్ దేశంలోకి వచ్చినట్లు అధికారులు వివరించారు. కువైట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి అని, ఫేక్ కాయిన్స్ని గుర్తించడం కష్టంగా మారిందనీ, వీటి మొత్తం బరువు 127 కేజీలు వుందని అధికారులు తెలిపారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ జమాల్ అల్ జలవి, కస్టమ్స్ అధికారుల్ని ఈ సందర్భంగా అభినందించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..