అల్ అఖాల్ బస్ ప్రమాద బాధితుల్ని పరామర్శించిన మదీనా గవర్నర్
- October 18, 2019మదీనా: మదీనా గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్లా అజీజ్, కింగ్ ఫవాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న అల్ అఖాల్ బస్ ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. ఈ బస్సు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులు త్వరితగతిన కోలుకోవాలని ప్రిన్స్ సౌద్ బిన్ ఖాలిద్ అల్ ఫైసల్ ఆకాంక్షించారు. పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారాయన. గాయపడ్డవారు త్వరగా కోలుకునేందుకు తగిన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు