దుబాయ్:రోడ్డు ప్రమాదంలో 21 మందికి గాయాలు
- October 25, 2019
దుబాయ్:ఎమిరేట్స్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది గాయాలపాలయ్యారు. దుబాయ్ - షార్జా మధ్య ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా ఇండస్ట్రియల్ ఏరియాకి వర్కర్స్ని తీసుకెళుతుండగా బస్ ప్రమాదానికి గురయినట్లు అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డడారిలో ఆసియన్ కార్మికులు వున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో 16 మందికి స్వల్ప వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. మిగిలినవారికి అల్ కాసిమి హాస్పిటల్లో వైద్య చికిత్స అందుతోంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..