'BAPS'మందిర్ ఆధ్వర్యంలో దీపావళి మరియు హిందూ న్యూ ఇయర్ ఈవెంట్
- October 25, 2019అబుధాబి:బిఎపిఎస్ హిందూ మందిర్, దీపావళి అలాగే హిందూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని నవంబర్ 1న నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ వేడుకలు అబుధాబిలోని హిందూ మందిర్ వద్ద జరుగుతాయి. హిందూ ట్రెడిషన్స్, కల్చర్ని ప్రతిబింబించేలా ఇక్కడ వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దీపావళి మేళా - ఫన్ ఫెయిర్ని పిల్లల కోసం నిర్వహించనున్నారు. అబుధాబి బ్లడ్ బ్యాంక్తో సంయుక్తంగా ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. గత ఏడాది సెలబ్రేషన్స్లో 10,000 మందికి పైగా యూఏఈ రెసిడెంట్స్ పాల్గొన్నారు. ఈ ఏడాది అంతకు మించిన సంఖ్యలో సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ