2015లో 454 మిలియన్ ఖతారీ రియాల్స్తో ఈద్ ఛారిటీ
- January 11, 2016
ఈద్ బిన్ మహమ్మద్ అల్ థని ఛారిటబుల్ అసోసియేషన్ 2015లో 59 దేశాల్లో సేవా కార్యక్రమాల్ని చేపట్టింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాల్ని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. 5700 ప్రాజెక్టుల్ని సంస్థ చేపట్టింది. రిలీఫ్ కార్యక్రమాల కోసం సుమారు 118 మిలియన్ ఖతారీ రియాల్స్ని వెచ్చించారు. ఇందులో సిరియా శరణార్ధుల కోసమే ఎక్కువ భాగం వెచ్చించడం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ షేక్ ఈద్ బిన్ మహమ్మద్ అల్ థని ఓవర్సీస్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యిందనీ, 5772 ప్రాజెక్టుల్ని 394 మిలియన్ ఖతారీ రియాల్స్తో చేపట్టామని అన్నారు. లోకల్ కల్చర్లన మరియు అడ్వొకసీ ప్రాజెక్టులు మరో 60 మిలియన్ ఖతారీ రియాల్స్తో చేపట్టారు. 59 దేశాల్లో చేపడ్తున్న హ్యుమానిటేరియన్ కార్యక్రమాల ద్వారా అసోసియేషన్ రెవెన్యూ 560 మిలియన్ ఖతారీ రియాల్స్కి చేరుకుంది. అసోసియేషన్ నేతృత్వంలో 469 మసీదులు, అవసరమైనవారికి 359 ఇళ్ళను నిర్మించి ఇచ్చారు. అలాగే 2852 వాటర్ ప్రాజెక్టుల్ని చేపట్టింది అసోసియేషన్.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









