రాజకీయనాయకులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్
- October 31, 2019రోజుకో అప్డేట్తో మరింత మందికి చేరువవుతోంది సోషల్ మీడియా మాద్యమం ట్విట్టర్.. ఇక, ట్విట్టర్ వేదికగా రాజకీయ ప్రకటనలు కూడా కొదవలేదు.. అయితే, తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించనున్నట్టు ట్విట్టర్ సీఈవో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని నవంబరు 22వ తేదీ నుంచి అమలు చేయనుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబరు 15వ తేదీన వెల్లడించనున్నట్టు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. "రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప వాటిని కొనకూడదంటూ" ట్వీట్ చేశారు జాక్ డోర్సే.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి