టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి
- January 12, 2016
ఇస్తాంబుల్లోని సుల్తాన్హామెట్ ట్రామ్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి, బాంబు పేలుళ్లు జరిగినట్లు టర్కీ అధికారులు పేర్కొన్నారు. పేలుళ్లలో పలువురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆత్మాహుతి దాడి, బాంబు పేలుళ్ల నేపథ్యంలో టర్కీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









