నేషనల్ మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియంలలో సందర్శకులకి అనుమతి
- November 08, 2019మస్కట్: నేషనల్ మ్యూజియం మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియంలు ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి సెలవు నేపథ్యంలో సందర్శకులకు తెరిచి వుంటాయి. నేషనల్ మ్యూజియం ఈ మేరకు ఆన్లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఆదివారం (నవంబర్ 10) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ మ్యూజియం తెరిచి వుంటుంది. మరోపక్క, సుల్తానేట్కి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియం కూడా సెలవు దినమైన ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి రోజున సందర్శకుల కోసం తెరిచే వుంటుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..