బహ్రెయిన్లో అఖండ్ పథ్ నిర్వహణ
- November 09, 2019బహ్రెయిన్ కింగ్డమ్లో సిక్ కమ్యూనిటీ మూడు రోజుల పాటు 'అకండ్ పథ్'ను నిర్వహించనుంది. నవంబర్ 13 నుంచి 15 వరకు సల్మాబాద్లోని గల్ఫ్ ఎయిర్ క్లబ్ వద్ద ఈ అఖండ్ పథ్ నిర్వహిస్తారు. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతి వేడుకలు ఇందులో భాగం కానున్నాయి. 1000 మందికి పైగా సిక్కు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కీర్తన్ సహా అనేక కార్యక్రమాలు ఇందులో భాగం కానునానయి. అందులో 'రాగి జాత' ప్రత్యేకమైనది. ఎలాంటి బ్రేక్ లేకుండా అఖండ్ పథ్ నిర్వహించడం సిక్కు సమాజం ఓ పవిత్ర కార్యక్రమంగా చేపడుతూ వస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ