బహ్రెయిన్లో అఖండ్ పథ్ నిర్వహణ
- November 09, 2019
బహ్రెయిన్ కింగ్డమ్లో సిక్ కమ్యూనిటీ మూడు రోజుల పాటు 'అకండ్ పథ్'ను నిర్వహించనుంది. నవంబర్ 13 నుంచి 15 వరకు సల్మాబాద్లోని గల్ఫ్ ఎయిర్ క్లబ్ వద్ద ఈ అఖండ్ పథ్ నిర్వహిస్తారు. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతి వేడుకలు ఇందులో భాగం కానున్నాయి. 1000 మందికి పైగా సిక్కు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కీర్తన్ సహా అనేక కార్యక్రమాలు ఇందులో భాగం కానునానయి. అందులో 'రాగి జాత' ప్రత్యేకమైనది. ఎలాంటి బ్రేక్ లేకుండా అఖండ్ పథ్ నిర్వహించడం సిక్కు సమాజం ఓ పవిత్ర కార్యక్రమంగా చేపడుతూ వస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..