జెడ్డాలో మేజర్ మిలిటరీ ఎక్సర్సైజ్లో పాల్గొన్న సౌదీ బోర్డర్ గార్డ్స్
- November 09, 2019
జెడ్డా: సౌదీ బోర్డర్ గార్డ్స్, మేజర్ మిలిటరీ మరియు సెక్యూరిటీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. యాన్యువల్ డ్రిల్లో భాగంగా సౌదీ బోర్డర్ గార్డ్స్ తమ నైపుణ్యాల్ని చాటి చెప్పారు. మొహమ్మద్ బిన్ నైఫ్ అకాడమీ ఫర్ మెరిటైమ్ సైన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లైవ్ అమ్యూనిషన్తో షూటింగ్, అరెస్ట్ టెక్నిక్స్, నైట్ ఆంబుష్ స్కిల్స్ ఇక్కడ అబ్బురపరిచాయి. అకాడమీ అధికార ప్రతినిథి మేజర్ మొహమ్మద్ అల్ తాఖాఫి మాట్లాడుతూ, మూవింగ్ టార్గెట్స్, స్టాటిక్ టార్గెట్స్ని షూట్ చేయడం కూడ ఈ ఫీల్డ్ ట్రెయినింగ్లో భాగంగా ఏర్పాటు చేశామని చెప్పారు. అరెస్ట్ మరియు ఇన్స్పెక్షన్ ప్రొసిడ్యూర్స్పై కూడా శిక్షణ ఇచ్చామని తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!