ద్విచక్రవాహనాలకు ఏకీకృత నిభందనలు
- January 12, 2016
గల్ఫ్ దేశాల సమాఖ్యలొ ద్విచక్రవాహనాలకు ఏకీకృత నిభందనలు, శాశ్వత మార్గదర్శకాలు ఇకపై రూపొందుతున్నాయి. ఇవి ఏప్రిల్ నుంచి సమర్దవంతంగా అమలు కానున్నట్లు పారిశ్రామిక , వాణిజ్య మొన అల్ అలవి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం గల్ఫ్ దేశాల సమాఖ్య రాష్ట్రాలలో ద్విచక్రవాహనాలను తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక వారికిష్టమైన రీతులలో కొనసాగించడానికి వీలు లేదు. వివిధ మోడల్ మోటార్ బైకులను పలు రకాలైన టైర్లతో రూపొందించడంలో ప్రామాణికాలను, కొలతల గూర్చి గల్ఫ్ దేశాల సమాఖ్య అనుకూలిత ద్రువీకరణ పొందాల్సి ఉంటుంది. గతంలో, ఇదే తరహ ప్రయోగాన్ని కార్లు , కార్గో ట్రక్కులు , టైర్ల ఉత్పతులు భద్రత భరోసా విషయమై 2005 లో చేసి భారీ విజయాన్ని సాధించడం జరిగింది. ఇదే విధానాన్ని ద్విచక్రవాహనదారులకు ఈ ఏకీకృత నిబంధనలు అమలులోనికి రానున్నాయి. గల్ఫ్ దేశాల సమాఖ్య రాష్ట్రాలలో వారికి ఇచ్చే అనుకూలత సర్టిఫికేట్ ఆమోదయోగ్యంగా ఉంటుంది. భద్రత , అనుకూలత నిర్ధారణ లేని ద్విచక్రవాహనాలను ఎగుమతి చేయకుండా నివారించేందుకు ఈ చర్య ఎంతగానోఉపయోగపడుతుంది. గల్ఫ్ దేశాల సమాఖ్య సాంకేతిక నిబంధనలు తయారీదారుల ఆచరణకు వీలుగా ఉంటుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









