10 డిగ్రీలకు దిగువన పడిపోయిన ఉష్ణోగ్రతలు
- November 12, 2019యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 9.5 డిగ్రీలీ సెంటీగ్రేడ్ నమోదయ్యింది. జైస్ మైంటెయిన్స్ వద్ద ఈ రోజు తెల్లవారుఝామున 4.45 నిమిషాలకు ఈ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇంటీరియర్ రీజియన్స్లో 29 నుంచి 34 డిగ్రీల వరకు, కోస్ట్ ఏరియాస్లో 28 నుంచి 33 డిగ్రీల వరకు, మౌంటెయిన్స్లో 21 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదు కానున్నాయి. కోస్టల్ ఏరియాస్లో అత్యధికంగా 65 నుంచి 85 శాతం హ్యుమిడిటీ నమోదవుతుంది. ఇంటీరియర్ రీజియన్స్లో దాదాపు ఇదే విధంగా వుంటుంది. మౌంటెయిన్స్లో 55 నుంచి 70 శాతం హ్యుమిడిటీ నమోదయ్యే అవకాశాలున్నాయి. వెస్టర్న్ ఏరియాస్లో మేఘాలు కనిపించవచ్చు. సముద్రం కొంత మేర రఫ్గా వుంటుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్