ప్రారంభమైన ఇన్వెస్టర్స్ ఫోరమ్
- November 12, 2019బహ్రెయిన్: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తరఫున క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా 18వ అరబ్ బిజినెస్ మెన్ అండ్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ (ఎబిఐసి)ని ప్రారంభించారు. కింగ్ హమాద్ నేతత్వంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఇన్నోవేషన్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ అలాగే డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఫాస్ట్ ట్రాకింగ్ విభాగాల్లో డెసిషన్స్ మేకర్స్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకోసం ఎబిఐసిని ఏర్పాటు చేశారు. క్రౌన్ ప్రిన్స్కి బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ సమీర్ అబ్దుల్లా నాస్ మరియు బిసిసిఐ బోర్డ్ మెంబర్స్ స్వాగతం పలికారు. సిటిజన్స్కి అవకాశాలు పెంచడం, గ్రేటర్ ఎకనమిక్ డైవర్షిఫికేషన్ వంటి ఆలోచనలు ఈ వేదికపై మరింత సమర్థంగా పుట్టుకొస్తాయని చెప్పారు క్రౌన్ ప్రిన్స్.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..