ప్రారంభమైన ఇన్వెస్టర్స్ ఫోరమ్
- November 12, 2019_1573564440.jpg)
బహ్రెయిన్: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తరఫున క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా 18వ అరబ్ బిజినెస్ మెన్ అండ్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ (ఎబిఐసి)ని ప్రారంభించారు. కింగ్ హమాద్ నేతత్వంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఇన్నోవేషన్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ అలాగే డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఫాస్ట్ ట్రాకింగ్ విభాగాల్లో డెసిషన్స్ మేకర్స్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకోసం ఎబిఐసిని ఏర్పాటు చేశారు. క్రౌన్ ప్రిన్స్కి బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ సమీర్ అబ్దుల్లా నాస్ మరియు బిసిసిఐ బోర్డ్ మెంబర్స్ స్వాగతం పలికారు. సిటిజన్స్కి అవకాశాలు పెంచడం, గ్రేటర్ ఎకనమిక్ డైవర్షిఫికేషన్ వంటి ఆలోచనలు ఈ వేదికపై మరింత సమర్థంగా పుట్టుకొస్తాయని చెప్పారు క్రౌన్ ప్రిన్స్.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసార 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..