స్కూల్ క్లినిక్స్లో నెబ్యులైజర్స్ వినియోగంపై బ్యాన్
- November 16, 2019కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి చెందిన 856 స్కూల్స్లో క్లినిక్స్ వున్నాయి. అక్కడ అవసరమైన మందులు అలాగే ఎమర్జన్సీ కేసుల్ని డీల్ చేయడానికి తగిన యంత్రాంగం వుంది. కాగా, అత్యధికంగా స్కూళ్ళలో డయాబెటిస్తో సమస్యలెదుర్కొనే పిల్లలకు వైద్య చికిత్స అందిస్తుంటామని నర్స్లు పేర్కొన్నారు. మరోపక్క, జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రెండో స్థానంలో వుంది. అయితే, ఓవర్ డోస్ అనుమానాలతో నెబ్యులైజర్స్ వినియోగాన్ని బ్యాన్ చేశామని నర్స్లు తెలిపారు. ఆక్సిజన్ ట్యాంక్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, బ్లడ్ గ్లూకోజ్ మీటర్ వంటి పరికరాలు తమ క్లినిక్లో వున్నట్లు మరో నర్స్ వివరించారు. కాగా, ఇటీవలే డెంటల్ క్లినిక్ ప్రారంభించినట్లు మరో స్కూల్ నర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ