ఎన్విరాన్మెంటల్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్
- November 19, 2019రస్ అల్ ఖైమా: డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ - రస్ అల్ ఖైమా, 30శాతం డిస్కౌంట్లను ఎన్విరాన్మెంటల్ వయొలేషన్స్పై ప్రకటించింది. 48వ యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఈ డిస్కౌంట్ని ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. హెవీ ట్రక్ డ్రైవర్స్కి ఈ జరీమానాలు వర్తించవు. ఇనీషియేటివ్ లాంచ్కి ముందు రిజిస్టర్ అయిన ఉల్లంఘనలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. రికార్డుల్లో వున్న వివరాల ప్రకారం 11,373 టిక్కెట్లు వయొలేషన్స్కి సంబంధించి జారీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు