ఎన్విరాన్మెంటల్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్
- November 19, 2019
రస్ అల్ ఖైమా: డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ - రస్ అల్ ఖైమా, 30శాతం డిస్కౌంట్లను ఎన్విరాన్మెంటల్ వయొలేషన్స్పై ప్రకటించింది. 48వ యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఈ డిస్కౌంట్ని ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. హెవీ ట్రక్ డ్రైవర్స్కి ఈ జరీమానాలు వర్తించవు. ఇనీషియేటివ్ లాంచ్కి ముందు రిజిస్టర్ అయిన ఉల్లంఘనలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. రికార్డుల్లో వున్న వివరాల ప్రకారం 11,373 టిక్కెట్లు వయొలేషన్స్కి సంబంధించి జారీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..