కేటీఆర్ను కలిసిన కపిల్ దేవ్
- November 25, 2019
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్లెన్ కపిల్ దేవ్ సోమవారం మున్సిపల్శాఖ మంత్రి కె. తారక రామారావును జీహెచ్ఎంసి కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా ఆయనను మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. డిసెంబర్లో నగరంలో జరిగే గోల్ఫ్ టోర్నమెంట్కు ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా కపిల్దేవ్ మంత్రి కేటీఆర్ను కోరారు. గోల్ఫ్టోర్నమెంట్కు ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ కపిల్దేవ్కు హామీ ఇచ్చారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపి రంజిత్రెడ్డి తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!