దుబాయ్:'బు హాలీబా'వర్కర్స్ క్యాంపు లో 48వ జాతీయ దినోత్సవ వేడుకలు
- December 02, 2019దుబాయ్: యూఏఈ 48 వ జాతీయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ యూఏఈ సెల్ ఆధ్వర్యంలో సోనాపూర్ లోని బు హాలీబా క్యాంపు లో కేక్ కటింగ్, పళ్ళు పంచి వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా లీగల్ కన్సల్టెంట్ మోమిన్ సాబేర్ హిషం విచ్చేసారు.
బుపేంద్ర కుమార్(IPF Convenor), సాలెం బాబు(లీగల్ కన్సల్టెంట్), శ్రీకాంత్ చిత్తర్వు,వంశీ గౌడ్(యూఏఈ బీజేపీ కన్వీనర్),రవి కుమార్ కొమర్రాజు, కటకం రవి, కుంభాల మహేందర్ రెడ్డి,జనగాం శ్రీనివాస్,కోరేపు మల్లేష్,శరత్,మధు,మహేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు