'మిస్ యూనివర్శ్-2019' గా నిలిచిన దక్షిణాఫ్రికా సుందరి
- December 09, 2019
అట్లాంటా: దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టూంజీ మిస్ యూనివర్శ్-2019 కిరీటాన్ని దక్కించుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన 68వ మిస్ యూనివర్శ్ పోటీలో వివిధ దేశాలకు చెందిన 90 మంది సుందరీమణులు పాల్గొన్నారు. ఈ పోటీలో దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టూంజీ అందరినీ ఓడించి విజేతగా నిలిచారు. జోజిబినితో పాటు 20 మంది సుందరీమణులు సెమీ ఫైనల్స్ వరకూ చేరారు. ఈ పోటీలకు బారత్ నుంచి వర్తికా సింగ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే వర్తికా సింగ్ టాప్-10లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!