బహ్రెయినైజేషన్: 300 మంది వలసదారులకు 'నో' రెన్యువల్!
- December 11, 2019బహ్రెయిన్: బహ్రెయినైజేషన్లో భాగంగా 300 మంది వలసదారులకు రెన్యువల్ చేసేందుకు 'నో' చెప్పనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న ఈ వలసదారుల స్థానంలో బహ్రెయినీలకు అవకాశం కల్పిస్తామని సివిల్ సర్వీస్ బ్యూరో అధికారి పేర్కొన్నారు. మొత్తం 7206 మంది విదేశీయులు వివిధ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారనీ, ఈ సంఖ్య గత ఏడాది 7582గా వుందని ఆయన వివరించారు. కాగా, నేషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్లో పౌరులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకునేందుకుఉ వీలుగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. నాలుగేళ్ళలో పూర్తి స్థాయిలో బహ్రెయినైజేషన్ జరిగేలా ఓ ప్రపోజల్కి పార్లమెంటు మెంబర్స్ ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు