43 మంది ఇల్లీగల్ వర్కర్స్ అరెస్ట్
- December 11, 2019మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ 43 మంది ఇల్లీగల్ వర్కర్స్ని మావెలా సెంట్రల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తనిఖీలు నిర్వహించి ఇల్లీగల్ వర్కర్స్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 43 మంది అరెస్ట్ అయ్యారనీ, వారందరిపైనా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?