175 మంది ఉల్లంఘనులను అరెస్ట్ చేసిన జాయింట్ ప్యానెల్
- December 20, 2019
కువైట్: జిలీబ్ అల్ షర్కియా ప్రాంతంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 175 మంది ఉల్లంఘనుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. జాయింట్ కమిటీ ఈ తనిఖీల్ని నిర్వహించింది. అరెస్ట్ చేసివనారిలో 76 మందిని నెల రోజుల్లో డిపోర్ట్ చేయనున్నారు. కాగా, 172 మంది హాకర్స్కి సైటేషన్స్ జారీ చేయడం జరిగింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య నిర్వహించిన తనిఖీల్లో 388 లైసెన్సుల్లేని స్టోర్స్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









