175 మంది ఉల్లంఘనులను అరెస్ట్ చేసిన జాయింట్ ప్యానెల్
- December 20, 2019
కువైట్: జిలీబ్ అల్ షర్కియా ప్రాంతంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 175 మంది ఉల్లంఘనుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. జాయింట్ కమిటీ ఈ తనిఖీల్ని నిర్వహించింది. అరెస్ట్ చేసివనారిలో 76 మందిని నెల రోజుల్లో డిపోర్ట్ చేయనున్నారు. కాగా, 172 మంది హాకర్స్కి సైటేషన్స్ జారీ చేయడం జరిగింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య నిర్వహించిన తనిఖీల్లో 388 లైసెన్సుల్లేని స్టోర్స్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?