ఉగ్ర చెర నుంచి 33 మంది బందీలకు విముక్తి
- January 15, 2016
పశ్చిమ ఆఫ్రికాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న వారిలో 33 మందిని సైనిక దళాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. హోటల్ బయట కారు బాంబులు పేల్చి ఆ హడావుడిలో మారణాయుధాలతో లోనికి ప్రవేశించిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైన్యం రంగంలోనికి దిగిన సంగతి విదితమే. ఈ ఉగ్రదాడిలో ఇప్పటి వరకూ 20 మందికి పైగా మరణించారు. ఉగ్రవాదులు, సైనిక దళాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. హోటల్ లో ఎంత మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుున్నారన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఉగ్ర చెరలో ఉన్న 33 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధిరారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









