జెడ్డా బుక్ ఫెయిర్లో చిన్నారుల సందడి
- December 21, 2019
జెడ్డా: ఐదవ జెడ్డా బుక్ ఫెయిర్లో చిన్నారుల బుక్స్ పట్ల ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి చూపారు. చిల్డ్రన్స్ ఆథర్ ర్యాండ్ సబెర్ మాట్లాడుతూ, కిడ్స్ బుక్స్కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్స్ ఈ విభాగంలో మరింత తోడ్పాటు అందించాలనీ, పిల్లలకు బుక్స్ చదవడం పట్ల ఆసక్తి పెరిగేలా పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అభిప్రాయపడ్డారు. సబెర్, కాది అలాగే రమాది పబ్లిషింగ్ హౌస్లో కొన్ని సంవత్సరాలపాటు పనిచేశారు. ఈ సంస్థ పిల్లల బుక్స్లో ఎక్స్పర్ట్గా చెబుతారు. జెడ్డా బుక్ ఫెయిర్లో 40 దేశాలకు చెందిన 400 పబ్లిసింగ్ హౌసెస్ పాల్గొన్నాయి. మొత్తం విజిటర్స్ సంఖ్య 269,135కి చేరుకుంది. 350,00 బుక్స్ ఇక్కడ కొలువుదీరాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..