నిర్విరామంగా మక్కా మసీదు విస్తరణ పనులు; కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు
- December 22, 2019
సౌదీ అరేబియా:మక్కాలోని పవిత్ర మసీదు విస్తరణ పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. 24 గంటల పాటు పనులు కొనసాగించేలా కార్మికులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ ప్రాజెక్ట్ లో 15,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే..కార్మికులు సకాలంలో డ్యూటీకి చేరేలా ప్రత్యేకంగా బస్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు 260 బస్సులు 10,800 మంది కార్మికులను 25-35 మినిట్స్ లో మక్కా హోలీ సిటీకి చేరవేస్తాయి. ఉదయం ఆరు గంటలకు పికప్ చేసుకొని సాయంత్రం 5.30 గంటలకు కార్మికులను తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!